ఎట్టకేలకు చిరంజీవి గారు కాంగ్రెస్ గూటికి చేరారు. దీనిపై ఎప్పటినుంచో ఊహాగానాలు చేయబడుతున్నా, చిరంజీవి అలా చేయరు అనే భావం కూడా అంతే బలంగా వ్యక్తం చేయబడుతూ వస్తుంది. అనుకోకుండా వచ్చిన అవకాశం రావడంతో చిరంజీవి గారు విలీనానికే మొగ్గుచూపారు. అసలు చిరంజీవి రాజకీయ ప్రవేశం కూడా ఎన్నో ఊహాగానాల తర్వాత జరిగినదే తప్ప అనుకోకుండా జరిగింది కాదు. దాదాపు 7 సంవత్సరాల క్రితమే చిరంజీవి రాజకీయ ప్రవేశం పై ఊహాగానాలు జరిగాయి. ఒక సందర్భంలో దాసరి లాంటివారు కూడా ఆహ్వానించినట్టు గుర్తు. అయితే చిరంజీవి గారు ఎటూ తేల్చకుండా చాలా రోజులు సినిమా రంగంలోనే కొనసాగారు. నిజానికి ఆయన 2004 ఎన్నికలకంటే ఒక సంవత్సరం ముందు రాజకీయాల లోకి వచ్చి ఉంటే బాగుండేది. అప్పటికి ప్రజలు చంద్రబాబు నాయుడి పనితీరుపై పూర్తిగా విసిగి పోయారు. గతానుభవాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీపై అపనమ్మకం ఉన్నప్పటికీ ప్రజలకి అంతకన్నా మించిన ప్రత్యామ్నాయం కనపడలేదు. ఈ పరిస్థితిని రాజశేఖర రెడ్డి గారు బాగా ఉపయోగించుకొని, రైతు బాంధవుడిగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకొని అధికారంలోకి వచ్చారు. బహుశా ఆ టైములో చిరంజీవి రాజకీయాలలోకి వచ్చి పార్టీని స్థాపించి ఉంటే, అప్పుడున్న ర
జీవితంలో చీకటి, వెలుగు రెండూ ఉంటాయి. ఒకటే కావాలని కోరేవారికి రెండోది బోనస్గా వస్తుంది.
దీనిగురించి ఎలా అర్థం చేసుకోవాలో, నిజమయితే ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలో నాకు తెలియదు కానీ...ఒక సందేహం...ఒకవేళ గూగుల్ వాళ్ళ నెట్ వర్క్ ఈ రాష్ట్రాల్లో లేదేమో...అందుకని వాటిని కలర్ లేకుండా ఉంచారేమో...కనుక్కోండి.
ReplyDeleteబ్రిటిష్ వాళ్ళ టైమ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ విషయంలో ఇండియా, చైనాల మధ్య వివాదం ఉంది. కాశ్మీర్ ఇండియాలో లేనట్టు చూపించడమే బాలేదు. కాశ్మీరీ ముస్లిం నాయకులు ఒప్పుకుంటేనే జవహార్ లాల్ నెహ్రూ కాశ్మీర్ని ఇండియాలో ఉంచారు. అంతే కానీ కాశ్మీర్ని ఇండియా ఆక్రమించుకోలేదు. అరుణాచల్ ప్రదేశ్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్లో హిందూ మతాన్ని నమ్మే గిరిజన జాతులు రెండే ఉన్నాయి. అందుకే అరుణాచల్ ప్రదేశ్ ఇండియాలో భాగం కాదు అనే భావన బలపడుతోంది.
ReplyDeleteప్రవీణ్ గారు,
ReplyDeleteమీరు పొరబడ్డట్టున్నారు. అరుణాచల్ను ఎవరూ ఆక్రమించలేదు. అది భారత దేశంలో ఒక రాష్ట్రం. ఇక్కడ చూడండి. అయితే చైనా మాత్రం అరుణాచల్ మన దేశంలో భాగంగా ఒప్పుకోవడం లేదు. అందుకే అరుణాచల్ వారికి, కాశ్మీర్ వారికి ప్రత్యేక వీసాలు మంజూరు చేస్తుంది.
వికీపీడియాలో సమాచారాన్ని ఎవరైనా ఎడిట్ చెయ్యొచ్చు. బ్రిటిష్ వాళ్లు ఇండియాని ఆక్రమించుకోవడానికి ముందు ఇండియా ముఘల్ సామ్రాజ్యవాదుల పాలనలో ఉండేది. అప్పట్లో ముఘల్ సామ్రాజ్యం ఉత్తరాన కాబూల్ నుంచి దక్షిణాన తిరుచ్చిరాపల్లి వరకు, తూర్పున బంగ్లాదేశ్ నుంచి పశ్చిమాన ఇరానీ బెలూచిస్తాన్ వరకు విస్తరించి ఉండేది. అరుణాచల్ ప్రదేశ్ ముఘల్ సామ్రాజ్యంలో భాగంగా లేదు. అరుణాచల్ ప్రదేశ్లోని గిరిజన జాతుల సంస్కృతి బర్మా సంస్కృతికి దగ్గరగా ఉంది. అక్కడ 80% మంది గిరిజన జాతులవారే కానీ ఆ జాతులలో రెండు జాతులవారు మాత్రమే హిందూ మతాన్ని నమ్ముతారు. అందుకే అరుణాచల్ ప్రదేశ్ ఒకప్పుడు ఇండియాలో భాగం కాదేమో అనిపిస్తుంది. నేపాల్లో 90% మంది హిందువులు. ఎందుకంటే నేపాల్ ఒకప్పుడు మౌర్య సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. నేపాల్లో నేముని అనే హిందూ సన్యాసి కూడా ఉండేవాడు. అతని పేరు మీదే దేశం ఏర్పడింది. భూటాన్లో 25% మంది హిందువులు, ఆ దేశం కొన్ని వందల సంవత్సరాల నుంచి బౌద్ధుల పాలనలో ఉన్నప్పటికీ. కానీ అరుణాచల్ ప్రదేశ్లో హిందువుల సంఖ్య ఎందుకు తక్కువగా ఉంది? సాంస్కృతిక తేడాలు చూస్తే అరుణాచల్ ప్రదేశ్ ఇండియాలో భాగం కాదేమో అనిపిస్తోంది.
ReplyDeleteప్రవీణ్ గారు,
ReplyDeleteబ్రిటిష్ వారు ఆక్రమించక ముందు దేశం ఎప్పుడూ ఒకటిగా లేదు. వందల కొద్దీ దేశాలు ఉండేవి. కాబట్టి బ్రిటిషర్ల కంటే ముందు India అనే దేశాన్ని ఊహించలేం.
అలాగే హిందూ జనభా ఉంది కాబట్టి నేపాల్ మనదనీ చెప్పలేం.
పైగా కాశ్మీర్లో అలజడులు జరుగుతున్నాయి కానీ, అరుణాచల్లో ఎవ్వరూ భారత సార్వభౌమత్వాన్ని ప్రశ్నించడం లేదు. అక్కడ ప్రజాస్వామ్య యుతమైన పాలన, ముఖ్యమంత్రి ఉన్నారు.
ఏదేమైనా, కాశ్మీర్, అరుణాచల్ లను అధికారికంగా ఐక్యరాజ్యసమితి భారత భూభాగాలుగా గుర్తిస్తున్నప్పుడు (వాస్తవాధీన రేఖకు లోబడి), గూగుల్ వాడు ఆ ప్రాంతాలు మన దేశానికి చెందనివిగా చూపడం తగని పని.
Google has adapted country based policy. www.google.com shows all disputed lands in all places separately, but country specific urls like google.co.in, google.co.cn, google.co.pk show maps as per their country standard.
ReplyDeleteEven bbc does not show kashmir as prt of India but shows it with separate marking.
హరి దోర్నాల గారు,
ReplyDeleteనేను మీబ్లాగుని చదువుతూ ఉంటాను. మీరు రాసిన దానిని చదివితే ఒక సగటు మనిషి ఆవేదనా, మధ్యతరగతి వారి దేశభక్తి కనిపిచ్చింది. మీరు ప్రపంచం లో ప్రస్తుత జరిగే పరిణామాలనిటిని పై పై చూస్తున్నారని పిస్తున్నాది. పశ్చిమ దేశాల స్ట్రేటజి మీకు బాగా అర్థమౌతుంది. ఇతను కొన్ని సంవత్సరాలు పగలు రాత్రి కష్టపడి ఎంతో రీసర్చ్ చేసి పుస్తకం రాశాడు. ఈ పుస్తకం లో ప్రతి లైన్ కి ఇచ్చినన్ని రిఫరేన్స్లు నేను ఇప్పటివరకు చదివిన ఏ పుస్తకంలో లేవు. సుమారు 200 పేజిలు రిఫరెన్స్లు ఇచ్చి ఎంతో అథేంటిక్ గా రాశారు. ఇప్పుడు యు యస్ లోని ప్రిన్స్ టన్ యునివర్సిటి లో ఈపుస్తకం మీద అకేడేమిక్ చర్చ జరిపారు. దేశంలో జరిగే సంఘటనలు వాటి సమాధానల కోసం చీకట్లొ వెతుకునే మనకు ఇది మంచి దీపం లాంటిది. ఈ పుస్తకం 430 పేజీలు ఉంట్టుంది.
http://breakingindia.com/?page=videos&playlist=84946D0C3A116B00
Rs550/- if you place order in Flipkart
ఈ పుస్తకం చదివి నాకు నచ్చ లేదు అని చెపితే. నేను మీకు డబ్బులు చెల్లిస్తాను.
శ్రీనాథ్
శ్రీనాథ్ గారు,
ReplyDeleteమీరు చెప్పిన పుస్తకం తప్పక చదవడానికి ప్రయత్నిస్తాను.